ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. రాజస్థాన్కు ప్రత్యేక అతిథులు! మ్యాటరేంటంటే..?
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు స్టెప్పీ గద్దల వలస మార్గాన్ని మార్చాయి. వేలాది పక్షులు, ముఖ్యంగా యువ గద్దలు, సహజ మార్గం వదిలి రాజస్థాన్లోని జోర్బీర్ కన్జర్వేషన్ రిజర్వ్కు చేరుకుంటున్నాయి. ఇది గతంతో పోలిస్తే రెట్టింపు సంఖ్య. అయితే ఈ భారీ వలస వల్ల పక్షుల వ్యాధులు, బర్డ్ ఫ్లూ ప్రమాదంతో పాటు స్థానిక పర్యావరణ సమతౌల్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
