G20 Summit: అక్షరధామ్ ఆలయంలో భార్యతో కలిసి రిషి సునక్ పూజలు.. హిందువుగా గర్విస్తున్నా.. బ్రిటన్ ప్రధాని
G20 సమ్మిట్ కోసం భారత్ లో తొలిసారి అడుగు పెట్టిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. రిషి దంపతులకు అక్షరధామ్ ఆలయ సాధువులు ఘన స్వాగతం పలికారు. అక్షరధామ్ ఆలయంలో తమ బృందంతో కలిసి ప్రార్థనలు చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో గడిపారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
