Weather Updates: ఓవైపు ఎండ, మరోవైపు వాన.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎక్కడ, ఎలా ఉండబోతుందంటే?
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి, గాలి విచ్చితి ఒకటి గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి ఒడిస్సా, ఛత్తీస్గడ్ ,తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్నాటక, మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
