డబ్బు రెట్టింపు చేస్తామంటూ మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ ఇదే!
రోజుకు వేల రూపాయల ఆదాయం, కొద్దిరోజుల్లో డబ్బు రెట్టింపు, టాస్క్ పూర్తి చేస్తే భారీ కమిషన్, భారీ లాభాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫార్ములు, ఫేక్ వెబ్సైట్లను వాడి అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
