Samsung Galaxy A13 5G: సామ్‌సంగ్‌ నుంచి చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌.. గెలాక్సీ ఏ13 ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Samsung Galaxy A13 5G: ప్రపంచ దేశాలన్నీ 5జీ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కంపెనీలన్నీ 5జీ సపోర్ట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్‌ తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Dec 02, 2021 | 9:26 AM

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ13 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెరికాలో విడుదలైంది. త్వరలోనే భారత్‌లో లాంచ్‌ కానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ13 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెరికాలో విడుదలైంది. త్వరలోనే భారత్‌లో లాంచ్‌ కానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

1 / 5
6.5 ఇంచెస్‌ 90 హెచ్‌జెడ్‌ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అందించారు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో రూపొందించారు.

6.5 ఇంచెస్‌ 90 హెచ్‌జెడ్‌ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అందించారు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో రూపొందించారు.

2 / 5
కెమెరాకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

కెమెరాకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

3 / 5
ఇక 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 15 వాట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5000ఏంహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 15 వాట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5000ఏంహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
5జీ సపోర్ట్‌తో రూపొందించిన ఈ ఫోన్‌ అమెరికాలో 250 డాలర్లకు అందుబాటులో ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 18వేలుగా ఉంది.

5జీ సపోర్ట్‌తో రూపొందించిన ఈ ఫోన్‌ అమెరికాలో 250 డాలర్లకు అందుబాటులో ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 18వేలుగా ఉంది.

5 / 5
Follow us
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు