48 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్తులు!
ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఆ గ్రామానికి సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం వేరే ఊర్లు వెళ్లాల్సి వచ్చేది. సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం ఎనిమిది కిలోమీ టర్లు నడవాల్సి వచ్చేది. 48 ఏళ్లుగా బస్సు ఎరుగని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెం గ్రామానికి పల్లెవెలుగు బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
