RCB vs PBKS: ఐపీఎల్లో కొత్త చరిత్ర లిఖించిన విరాట్ కోహ్లీ! రోహిత్, రాహుల్, వార్నర్ అందరూ వెనకే..
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 67వ సారి 50 ప్లస్ స్కోర్లు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధికం. మునుపటి రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉండగా, కోహ్లీ తన 59వ అర్ధశతకంతో ఈ రికార్డును అధిగమించాడు. కోహ్లీ 8 శతకాలతో పాటు 59 అర్ధశతకాలు సాధించాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
