ఈ మహిళా క్రీడాకారులు పోలీస్‌ యూనిఫాం ధరించారు.. కొందరు SP అయితే మరికొందరు DSP..?

Indian Women: భారతీయ మహిళలు క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించారు. దేశానికి గుర్తింపు తెచ్చారు. అది బాక్సింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ లేదా అథ్లెటిక్స్ కావచ్చు. దీనికి గాను వారికి పారితోషికం కూడా లభించింది.

|

Updated on: Jan 26, 2022 | 8:02 AM

భారతీయ మహిళలు క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించారు. దేశానికి గుర్తింపు తెచ్చారు. అది బాక్సింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ లేదా అథ్లెటిక్స్ కావచ్చు. దీనికి గాను వారికి పారితోషికం కూడా లభించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఫలితంగా పలువురు మహిళా క్రీడాకారిణులు భద్రతా దళాల్లో చేరే అవకాశం లభించింది. అలాంటి కొంతమంది భారతీయ మహిళా క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.

భారతీయ మహిళలు క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించారు. దేశానికి గుర్తింపు తెచ్చారు. అది బాక్సింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ లేదా అథ్లెటిక్స్ కావచ్చు. దీనికి గాను వారికి పారితోషికం కూడా లభించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఫలితంగా పలువురు మహిళా క్రీడాకారిణులు భద్రతా దళాల్లో చేరే అవకాశం లభించింది. అలాంటి కొంతమంది భారతీయ మహిళా క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.

1 / 5
టోక్యో ఒలింపిక్స్-2020లో బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించిన లోవ్లినా బోర్గోహైన్ ఆమె సొంత రాష్ట్ర పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరింది. అస్సాం ప్రభుత్వం లోవ్లీనాకు డీఎస్పీ పదవిని ఇచ్చి గౌరవించింది.

టోక్యో ఒలింపిక్స్-2020లో బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించిన లోవ్లినా బోర్గోహైన్ ఆమె సొంత రాష్ట్ర పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరింది. అస్సాం ప్రభుత్వం లోవ్లీనాకు డీఎస్పీ పదవిని ఇచ్చి గౌరవించింది.

2 / 5
స్ప్రింటర్ హిమ దాస్ కూడా పోలీసు ఉద్యోగంలో చేరింది. 2018లో 400 మీటర్లలో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన హిమను మాజీ క్రీడా మంత్రి, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్ ఈ పదవితో సత్కరించారు.

స్ప్రింటర్ హిమ దాస్ కూడా పోలీసు ఉద్యోగంలో చేరింది. 2018లో 400 మీటర్లలో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన హిమను మాజీ క్రీడా మంత్రి, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్ ఈ పదవితో సత్కరించారు.

3 / 5
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి వచ్చిన MC మేరీ కోమ్ లోవ్లినా కంటే ముందు బాక్సింగ్‌లో భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించిన మొదటి క్రీడాకారిణి. ఆమె లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. మణిపూర్ ప్రభుత్వంచే ఎస్పీగా నియమితురాలైంది.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి వచ్చిన MC మేరీ కోమ్ లోవ్లినా కంటే ముందు బాక్సింగ్‌లో భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించిన మొదటి క్రీడాకారిణి. ఆమె లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. మణిపూర్ ప్రభుత్వంచే ఎస్పీగా నియమితురాలైంది.

4 / 5
భారతదేశపు అత్యంత ప్రసిద్ధ మహిళా రెజ్లర్ గీతా ఫోగట్‌కు కూడా హర్యానా ప్రభుత్వం పోలీసు విభాగంలో చోటు కల్పించింది. హర్యానా ప్రభుత్వం ఆమెని 2016 డిఎస్పీగా నియమించింది. గీత 2010లో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది.

భారతదేశపు అత్యంత ప్రసిద్ధ మహిళా రెజ్లర్ గీతా ఫోగట్‌కు కూడా హర్యానా ప్రభుత్వం పోలీసు విభాగంలో చోటు కల్పించింది. హర్యానా ప్రభుత్వం ఆమెని 2016 డిఎస్పీగా నియమించింది. గీత 2010లో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది.

5 / 5
Follow us