IPL 2025: ప్లే ఆఫ్స్కు వెళ్లే నాలుగు టీమ్స్ ఇవే.. తేల్చి చెప్పేసిన అంబటి రాయుడు!
ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్ లో ప్లేఆఫ్స్కు చేరుకుంటున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన అంచనాలను వెల్లడించాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్కు చేరుకుంటాయని అంచనా వేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
