Vakula Devi Temple: తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం…17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం
Vakula Devi Temple: చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకుళామాత ఆలయం ఉంది. కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వేంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది. 17వ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి యాత్రకు వెళ్లే యాత్రికులు దర్శించాల్సిన పవిత్ర పుణ్య క్షేత్రం
Most Read Stories