సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి, గరుడునిపై తిరుమాడ వీధులలో విహారం.. దర్శిస్తే సర్వపాపాలు పోతాయని విశ్వాసం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి తనకు ఎంతో ప్రీతిపాత్ర మైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. గరుడునిపై తిరుమాడ వీధులలో విహారం చేశారు. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వపాపాలు పోతాయని విశ్వాసం.

1 / 14

2 / 14

3 / 14

4 / 14

5 / 14

6 / 14

7 / 14

8 / 14

9 / 14

10 / 14

11 / 14

12 / 14

13 / 14

14 / 14
