Lord Sri Rama: నాటి కిష్కింద నేటి హంపి.. సీతాదేవిని తిరిగి పొందేందుకు ఇక్కడే శ్రీరాముడు విరూపాక్షుడికి పూజలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాముడు నడయాడిన పవిత్ర క్షేత్రాలను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. వనవాస సమయంలో రామయ్య తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి దక్షిణాదిలో అనేక ప్రాంతాల్లోని అరణ్యాలలో గడిపాడు. అలాంటి పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి కర్నాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్న హంపి ఒకటి.
Most Read Stories