
పూరి జగన్నాథ్ రథయాత్రకు ముందు ఈ దేవా స్నాన పౌర్ణమిని జరుపుకుంటారు.

ఈ రోజు పూరి జగన్నాద్ ఆలయంలోని జగన్నాథ్, దేవి సుభద్ర, బాలభద్ర దేవతలకు ఆచార స్నాన వేడుక నిర్వహిస్తారు.

ఈరోజున దేవా స్నాన పూర్ణిమ. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా భక్తులకు ప్రవేశం లేదు.

గతేడాది కూడా దేవా స్నాన పూర్ణమికి ఇదే పరిస్థితి నెలకొంది.

స్కంద పురాణం ప్రకారం, రాజా ఇంద్రద్యుమ్న చెక్క దేవతలను వ్యవస్థాపించినప్పుడు, అతను ఈ స్నాన వేడుకను ఏర్పాటు చేశాడు.

పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్నసింహసన్ నుండి తెల్లవారుజామున జగన్నాథ్, దేవి సుభద్ర, బాలాభద్ర విగ్రహాలను బయటకు తీస్తారు.

ఈ విగ్రహాలను స్నానా బేడీ లేదా స్నాన బలిపీఠం వద్దకు తీసుకువస్తారు.

ముగ్గురు దేవతలను స్నానం చేయడానికి ఉపయోగించే నీటిని జగన్నాథ్ ఆలయం లోపల ఉన్న బావి నుండి తీసుకుంటారు.

దేవా స్నాన పూర్ణిమ స్నాన కార్యక్రమానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆలయంలోని పూరి జగన్నాథ్ తొబుట్టువులను స్నానం కోసం 108 మూలికలు.. సుగంధ నీటిని ఉపయోగిస్తారు.

పూరి జగన్నాథ్ ఆలయం..

పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు..