Goddess Pydithallamma: విజయనగరం పైడిమాంబ చరిత్ర తెలుసా.? ఇది మీ కోసమే..

|

Oct 13, 2024 | 1:09 PM

విజయనగర సంస్థానం నిర్మించిన 104 దేవాలయాల చరిత్రను మనం పరిశీలిస్తే, ఆ ఆలయాల చరిత్రను వాటి స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఈ సంస్థానం నిర్మించిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయానికి సంబంధించి నిర్దిష్ట చరిత్ర లేదు. స్థల పురాణం ప్రకారం, పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత. ఈ అమ్మవారు విజయనగరం మహారారులకుకు సోదరి అని కొందరు అంటారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పైడిమాంబ చరిత్ర తెలుసుకుందాం..

1 / 5
అప్పట్లో బొబ్బిలి మహారాజులు శక్తిమంతులు. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కొన్ని విభేదాలున్నాయి. ఆ విభేదాలు, కొన్ని ఇతర కారణాల వల్ల బొబ్బిలి యుద్ధం 23 జనవరి 1757న ప్రారంభమైంది. యుద్ధంలో మొత్తం బొబ్బిలి కోట ధ్వంసమైంది మరియు చాలా మంది బొబ్బిలి సైనికులు యుద్ధంలో మరణించారు. విజయ రామరాజు భార్య మరియు సోదరి శ్రీ పైడిమాంబ వార్త విని యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ విజయవంతం కాలేదు.

అప్పట్లో బొబ్బిలి మహారాజులు శక్తిమంతులు. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కొన్ని విభేదాలున్నాయి. ఆ విభేదాలు, కొన్ని ఇతర కారణాల వల్ల బొబ్బిలి యుద్ధం 23 జనవరి 1757న ప్రారంభమైంది. యుద్ధంలో మొత్తం బొబ్బిలి కోట ధ్వంసమైంది మరియు చాలా మంది బొబ్బిలి సైనికులు యుద్ధంలో మరణించారు. విజయ రామరాజు భార్య మరియు సోదరి శ్రీ పైడిమాంబ వార్త విని యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ విజయవంతం కాలేదు.

2 / 5
అప్పటికి విజయరామరాజు సోదరి శ్రీ పైడిమాంబ స్మాల్‌పాక్స్‌తో బాధపడుతోంది. ఆమె అమ్మవారి పూజలో ఉండగా విజయరామరాజు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. ఆమె ఈ విషయాన్ని తన సోదరుడికి తెలియజేయాలనుకుంది మరియు విజయనగరం సైనికుల ద్వారా సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నించింది, కానీ ప్రతి ఒక్కరూ యుద్ధంలో ఉన్నారు.

అప్పటికి విజయరామరాజు సోదరి శ్రీ పైడిమాంబ స్మాల్‌పాక్స్‌తో బాధపడుతోంది. ఆమె అమ్మవారి పూజలో ఉండగా విజయరామరాజు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. ఆమె ఈ విషయాన్ని తన సోదరుడికి తెలియజేయాలనుకుంది మరియు విజయనగరం సైనికుల ద్వారా సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నించింది, కానీ ప్రతి ఒక్కరూ యుద్ధంలో ఉన్నారు.

3 / 5
పాటివాడ అప్పలనాయుడుతో కలిసి గుర్రపు బండిలో సందేశాన్ని అందించారు. కానీ, అప్పటికి తాండ్రపాప రాయుడు చేతిలో అతని సోదరుడు విజయరామరాజు మరణించాడన్న వార్త ఆమెకు అందడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె ముఖంపై నీళ్లు చల్లడంతో స్పృహలోకి వచ్చి తాను ఇక బతకనని గ్రామదేవతలో కలిసిపోతానని మరణించింది.

పాటివాడ అప్పలనాయుడుతో కలిసి గుర్రపు బండిలో సందేశాన్ని అందించారు. కానీ, అప్పటికి తాండ్రపాప రాయుడు చేతిలో అతని సోదరుడు విజయరామరాజు మరణించాడన్న వార్త ఆమెకు అందడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె ముఖంపై నీళ్లు చల్లడంతో స్పృహలోకి వచ్చి తాను ఇక బతకనని గ్రామదేవతలో కలిసిపోతానని మరణించింది.

4 / 5
తరవాత కొన్ని రోజులకు ఆమె విగ్రహం రూపంలో పెద్ద చెరువు (విజయనగరం నడిబొడ్డున ఉన్న ఒక చెరువు విజయనగరం కోటకు పశ్చిమాన ఉంది) పశ్చిమ ఒడ్డున మత్స్యకారులచే కనుగొనబడుతుంది. పైడిమాంబ దేవత కోసం వనం గుడి అనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రటించారు.

తరవాత కొన్ని రోజులకు ఆమె విగ్రహం రూపంలో పెద్ద చెరువు (విజయనగరం నడిబొడ్డున ఉన్న ఒక చెరువు విజయనగరం కోటకు పశ్చిమాన ఉంది) పశ్చిమ ఒడ్డున మత్స్యకారులచే కనుగొనబడుతుంది. పైడిమాంబ దేవత కోసం వనం గుడి అనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రటించారు.

5 / 5
వనం గుడి ప్రదేశం అప్పట్లో దిట్టమైన అడవి ఉండేది. గుడి వెల్లడినికి ఇబ్బందిగా ఉండటంతో మూడు లాంతర్ల జంక్షన్ వద్ద మరో గుడి నిర్మించారు. దీన్ని చదురు గుడి అంటారు. కాలక్రమేణ పైడిమాంబ వనం గుడి వద్ద సిటీ అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది.

వనం గుడి ప్రదేశం అప్పట్లో దిట్టమైన అడవి ఉండేది. గుడి వెల్లడినికి ఇబ్బందిగా ఉండటంతో మూడు లాంతర్ల జంక్షన్ వద్ద మరో గుడి నిర్మించారు. దీన్ని చదురు గుడి అంటారు. కాలక్రమేణ పైడిమాంబ వనం గుడి వద్ద సిటీ అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది.