ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా ? అబద్ధం చెప్తున్నాడా ? అని ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చట.. గరుడ పురాణంలో ఉన్న విశేషాలెన్నో..

Garuda Puranam: నారాయణుడు.. ఆ స్వామి వాహనం అయిన గరుడ పక్షి మధ్యం ఒకసారి సంభాషణ జరిగిందట. ప్రజలకు భక్తి, ఆసక్తి, త్యాగం, తపస్సు, దాతృత్వం, ధర్మం గురించి ఎలా తెలుస్తుంది అని. ఇందుకు సంబంధించిన విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అనే విషయాన్ని ఎలా గుర్తించాలనే విషయం అందులో స్పష్టంగా ఉంది.

ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా ? అబద్ధం చెప్తున్నాడా ? అని ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చట.. గరుడ పురాణంలో ఉన్న విశేషాలెన్నో..
గరుడ పురాణం..

Updated on: May 21, 2021 | 9:59 PM