భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతి హిందువు మనసులో ఉంటుంది. అయితే సమయం, ప్రయాణ భారం, భక్తుల రద్దీ కారణంగా ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం దక్కదు. అలాంటి భక్తులకు తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రోజురోజుకూ భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. ప్రశాంతమైన వాతావరణం, వైఖానస ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు, ఉచిత ఏసీ బస్సు, నిత్య అన్నదానం, ఆధునిక సౌకర్యాలతో ఈ ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
