అక్షయ తృతీయతో వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
Akshaya Tritiya 2025: ఈ నెల 30న వచ్చే అక్షయ తృతీయ పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజున వృషభ రాశిలో ఉచ్ఛ చంద్రుడు, గురువు కలయిక వల్ల గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఆరాధించినా, ఇంట్లో ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నా మే 31 లోపల కొన్ని రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం కలుగుతుంది. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారు దాదాపు ప్రతి విషయంలోనూ విశేషమైన పురోగతి సాధిస్తారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6