Bharat Jodo Yatra: భారత జోడో యాత్రలో పాల్గొన్న రా మాజీ చీఫ్.. వైరల్ అవుతున్న ఏఎస్ దులత్, రాహుల్ గాంధీ ఫోటోలు..
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కారణంగా ఆగిన కాంగ్రెస్ భారత జోడో యాత్ర తొమ్మిది రోజుల తర్వాత ఢిల్లీలో మంగళవారం తిరిగి ప్రారంభమయింది. ఈ క్రమంలోనే ఈ యాత్ర నేడు ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
