Flowers-Fruits Show: మూడు రోజుల పాటు ఫల, పుష్ప ప్రదర్శన… ఆకట్టుకుంటున్న పూల వనం.. పండ్లతో నిర్మాణాలు..
కర్ణాటక రాష్ట్రంలో పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. యాదగిరి లుంబినీ పార్కులో నిర్మించిన పూల వనం అత్యంత సుందరంగా ఉంది. పార్కులో పూలు, పండ్లతో తయారు చేసిన చిత్రాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. పూల ప్రపంచం ఆవిష్కృతమైంది. వివిధ రకాల పండ్లు, పూలతో అలంకరించిన చిత్రాలను చూసేందుకు భారీగా సందర్శకులు వస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫల, పుష్ప ప్రదర్శన ఎలా జరిగిందో తెలుసుకుందాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
