Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య తీర్థయాత్ర.. గద్వాల సభలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్షా కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు చేశారు.తెలంగాణలో రాబోయే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని హామీ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5