బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో ‘వాక్ ఇన్ ది గార్డెన్’ టెర్మినల్ 2 ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Updated on: Nov 09, 2022 | 11:52 AM

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 5000 కోట్లు టెర్మినల్ నిర్మించారు.

1 / 7
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 5000 కోట్లు టెర్మినల్ నిర్మించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 5000 కోట్లు టెర్మినల్ నిర్మించారు.

2 / 7
T2 ప్రారంభోత్సవంతో, ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యంతో పాటు చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్ కోసం కౌంటర్లు రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు ఎంతో సహాయపడుతుంది.

T2 ప్రారంభోత్సవంతో, ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యంతో పాటు చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్ కోసం కౌంటర్లు రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు ఎంతో సహాయపడుతుంది.

3 / 7
దాదాపు రూ.5,000 కోట్ల వ్యయంతో నిర్మించబడిన టెర్మినల్ 2 ప్రస్తుతం ఏటా 2.5 కోట్ల సామర్థ్యంతో దాదాపు 5-6 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు.

దాదాపు రూ.5,000 కోట్ల వ్యయంతో నిర్మించబడిన టెర్మినల్ 2 ప్రస్తుతం ఏటా 2.5 కోట్ల సామర్థ్యంతో దాదాపు 5-6 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు.

4 / 7
టెర్మినల్ 2 బెంగుళూరు ఉద్యానవనం నగరానికి నివాళిగా రూపొందించబడింది.

టెర్మినల్ 2 బెంగుళూరు ఉద్యానవనం నగరానికి నివాళిగా రూపొందించబడింది.

5 / 7
స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి భారతదేశంలో తయారు చేయబడిన 10,000 చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోటలు, అవుట్‌డోర్ గార్డెన్‌ల గుండా ప్రయాణీకులు నడవడానికి వీలుంటుంది.

స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి భారతదేశంలో తయారు చేయబడిన 10,000 చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోటలు, అవుట్‌డోర్ గార్డెన్‌ల గుండా ప్రయాణీకులు నడవడానికి వీలుంటుంది.

6 / 7
ఈ విమానాశ్రయం ఇప్పటికే క్యాంపస్‌లో 100 శాతం పునరుత్పాదక ఇంధన వినియోగంతో సుస్థిరతలో బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది.

ఈ విమానాశ్రయం ఇప్పటికే క్యాంపస్‌లో 100 శాతం పునరుత్పాదక ఇంధన వినియోగంతో సుస్థిరతలో బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది.

7 / 7
విమానాశ్రయం ఆవరణలో బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపేగౌడ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

విమానాశ్రయం ఆవరణలో బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపేగౌడ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us