Tourism Minister Roja: శ్రీశైలం డ్యామ్‌లో మంత్రి రోజా షికారు.. హాయిగా హుషారుగా

శ్రీశైలంలో ఏపీ టూరిజం మినిస్టర్ రోజా సందడి చేశారు.. శ్రీశైలంలో ఏపీ టూరిజం నిర్వహించే రోప్ వే, బోట్ షికారును ఆమె సందర్శించారు.

|

Updated on: Nov 08, 2022 | 4:36 PM

శ్రీశైలంలో ఏపీ టూరిజం మినిస్టర్ రోజా సందడి చేశారు

శ్రీశైలంలో ఏపీ టూరిజం మినిస్టర్ రోజా సందడి చేశారు

1 / 6
శ్రీశైలంలో ఏపీ టూరిజం నిర్వహించే రోప్ వే, బోట్ షికారును ఆమె సందర్శించారు.

శ్రీశైలంలో ఏపీ టూరిజం నిర్వహించే రోప్ వే, బోట్ షికారును ఆమె సందర్శించారు.

2 / 6
వాటిని పర్యవేక్షించి.. అక్కడున్న అధికారులతో మాటామంతీ జరిపారు.

వాటిని పర్యవేక్షించి.. అక్కడున్న అధికారులతో మాటామంతీ జరిపారు.

3 / 6
అనంతరం అక్కడి ప్రకృతి అందాలతో రోజా పలు సెల్ఫీలు దిగారు.

అనంతరం అక్కడి ప్రకృతి అందాలతో రోజా పలు సెల్ఫీలు దిగారు.

4 / 6
కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ఈ సేవల్ని విస్తరించడం జరిగిందని రోజా చెప్పారు.

కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ఈ సేవల్ని విస్తరించడం జరిగిందని రోజా చెప్పారు.

5 / 6
మల్లన్నని దర్శించడంతో పాటు భక్తులు అక్కడున్న ప్రకృతిని కూడా ఆస్వాదిస్తారని ఆమె తెలిపారు

మల్లన్నని దర్శించడంతో పాటు భక్తులు అక్కడున్న ప్రకృతిని కూడా ఆస్వాదిస్తారని ఆమె తెలిపారు

6 / 6
Follow us