మే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన కార్యాచరణ అమలు చేయడానికి 100 రోజుల ఎజెండా కూడా ఫిక్స్ చేశారు. వికసిత్ భారత్ కోసం రెండేళ్ల రూట్ మ్యాప్ సిద్దం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, సామాజిక వేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు విద్యార్థులు, యువత పాల్గొన్నారు.