Vande Bharat: తిక్కకుదిరిందిగా.. వందేభారత్పై రాళ్లు విసిరిన పోకిరీల అరెస్ట్. ఎలా దొరికిపోయారంటే..
భారతీయ రైల్వేల ముఖచిత్రాన్ని మారుస్తూ, ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను అందిస్తున్న వందే భారత్ రైళ్లను రాళ్ల దాడి అనే సమస్య వేధిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల కాకినాడ జిల్లాలో సామర్లకోటలోనూ ఇలాంటి దాడులే జరిగాయి. అయితే దీనిని ఛాలెంజ్గా తీసుకున్న అధికారులు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
