పురుషుల్లో ఆ సమస్యలకు కీవీ పండు బెస్ట్ మెడిసిన్.. తిన్న తర్వాత బాడీలో జరిగే మార్పు ఇదే!
కీవీ పండులో మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తిన్న తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం వంటి సమస్యలతో బాధ పడే వారికీ ఇది బెస్ట్ మెడిసిన్. కాబట్టి, దీనిని తినడం అలవాటు చేసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5