Kishan Reddy: కేబినెట్ భేటీకి దూరంగా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రికి రాజీనామ చేసినట్లేనా ?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయిన కిషన్ రెడ్డి తాజాగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆ సమావేశానికి హాజరుకాలేదు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
