Smriti Mandhana: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన లేడీ కోహ్లీ.. స్పెషల్ జాబితాలో చోటు.. తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఆసీస్..
Smriti Mandhana Records: 142 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు స్మృతి మంధాన శుభారంభం అందించింది. 52 బంతులు ఎదుర్కొన్న స్మృతి 1 సిక్స్, 7 ఫోర్లతో 54 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన (54), షఫాలీ వర్మ (64) అర్ధ సెంచరీల సాయంతో టీమిండియా 17.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
