Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్లోనే లగేజీ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో చూడండి..
రైల్వేశాఖ లగేజీ రూల్స్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి ఆన్లైన్ బుకింగ్కు అవకాశం కల్పించనుంది. నేటి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఆన్లైన్లోనే అదనపు లగేజీ తీసుకెళ్లేందుకు బుక్ చేసుకోవచ్చు. ఎలా అంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
