Indian Navy: విశాఖ తీరంలో ఒళ్ళు గగుర్పొడిచే భారత నావికాదళ సాహస విన్యాసాలు..
ప్రశాంతమైన సాగరతీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తీరం వెంబడి వచ్చిన ఉగ్రవాదులు ఆయుధాలతో రెచ్చిపోయారు. కొంత మంది ప్రజలను బందీగా చేసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నేవీ కమాండర్లు యుద్ధనౌకలు హెలికాప్టర్లతో తీరానికి చేరుకున్నారు. తీరంలో బాంబుల మోత మోగింది.
Most Read Stories