AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె పోటుకి చెక్ పెట్టే.. రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు

గుండె పోటు సమస్యలు ఉన్న వాళ్ళు ఏం తినాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 7:18 PM

Share
కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్,  రెండు టేబుల్ స్పూన్స్  కారం, ఒక టేబుల్ స్పూన్  మసాలా పొడి  రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి.  వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి. వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

2 / 5
రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు వీటిలో కొద్దిగాకూడా నీరు లేకుండా  చేసుకోవాలి. వీటికి రెండు టేబుల్ స్పూన్స్  కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ మసాలా పొడి, మూడు స్పూన్స్ నిమ్మరసం కలుపుకోవాలి.

రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు వీటిలో కొద్దిగాకూడా నీరు లేకుండా చేసుకోవాలి. వీటికి రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ మసాలా పొడి, మూడు స్పూన్స్ నిమ్మరసం కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర ఆకులు వేసి నీళ్ళు పోస్తూ వాటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర ఆకులు వేసి నీళ్ళు పోస్తూ వాటిని బాగా కలుపుకోవాలి.

4 / 5
కలిపిని మిశ్రమాన్ని తీసుకుని పాన్ లో ఒక్కోటిగా వేస్తూ.. ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ వాటిని నూనెలో బాగా వేయించుకోవాలి.  అంతే, వేడి వేడి రొయ్య పకోడీలు రెడీ.

కలిపిని మిశ్రమాన్ని తీసుకుని పాన్ లో ఒక్కోటిగా వేస్తూ.. ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ వాటిని నూనెలో బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి రొయ్య పకోడీలు రెడీ.

5 / 5
Follow Us
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..