AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె పోటుకి చెక్ పెట్టే.. రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు

గుండె పోటు సమస్యలు ఉన్న వాళ్ళు ఏం తినాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు రొయ్యల పకోడీ ఇలా చేసి తింటే వందేళ్ళు బతుకుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 7:18 PM

Share
కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్,  రెండు టేబుల్ స్పూన్స్  కారం, ఒక టేబుల్ స్పూన్  మసాలా పొడి  రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి.  వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి. వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

2 / 5
రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు వీటిలో కొద్దిగాకూడా నీరు లేకుండా  చేసుకోవాలి. వీటికి రెండు టేబుల్ స్పూన్స్  కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ మసాలా పొడి, మూడు స్పూన్స్ నిమ్మరసం కలుపుకోవాలి.

రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు వీటిలో కొద్దిగాకూడా నీరు లేకుండా చేసుకోవాలి. వీటికి రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ మసాలా పొడి, మూడు స్పూన్స్ నిమ్మరసం కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర ఆకులు వేసి నీళ్ళు పోస్తూ వాటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర ఆకులు వేసి నీళ్ళు పోస్తూ వాటిని బాగా కలుపుకోవాలి.

4 / 5
కలిపిని మిశ్రమాన్ని తీసుకుని పాన్ లో ఒక్కోటిగా వేస్తూ.. ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ వాటిని నూనెలో బాగా వేయించుకోవాలి.  అంతే, వేడి వేడి రొయ్య పకోడీలు రెడీ.

కలిపిని మిశ్రమాన్ని తీసుకుని పాన్ లో ఒక్కోటిగా వేస్తూ.. ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ వాటిని నూనెలో బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి రొయ్య పకోడీలు రెడీ.

5 / 5
Follow Us
ఉగాది పచ్చడి కంటే ముందే మామిడి పళ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
ఉగాది పచ్చడి కంటే ముందే మామిడి పళ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
ఆరోగ్యానికి ఈ తెల్లటి గింజలు చేసే మ్యాజిక్.. ఆ రోగాలపై రామబాణం
ఆరోగ్యానికి ఈ తెల్లటి గింజలు చేసే మ్యాజిక్.. ఆ రోగాలపై రామబాణం
వేసవిలో మీ ఫ్యాన్ వేడి గాలిని ఇస్తోందా?.. ఇంటిని చల్లబరిచే టిప్స్
వేసవిలో మీ ఫ్యాన్ వేడి గాలిని ఇస్తోందా?.. ఇంటిని చల్లబరిచే టిప్స్
అభిషేక్ సంచలన ఇన్నింగ్స్‎కు కారణం దూబేనా ?
అభిషేక్ సంచలన ఇన్నింగ్స్‎కు కారణం దూబేనా ?
ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ సేవలు.. సెకన్లలోనే అన్నీ..
ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ సేవలు.. సెకన్లలోనే అన్నీ..
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. ఆ దెబ్బకు 4 ఏళ్ల..
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. ఆ దెబ్బకు 4 ఏళ్ల..
సెమీస్, ఫైనల్స్‎లో శివతాండవం..సంజూకు ఎంత గిట్టిందో తెలుసా ?
సెమీస్, ఫైనల్స్‎లో శివతాండవం..సంజూకు ఎంత గిట్టిందో తెలుసా ?
మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం ప్రారంభం
మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం ప్రారంభం
ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.?
ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.?
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి