AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!

Tasty Saggubiyyam Payasam: సగ్గుబియ్యంతో చేసే పాయసం టేస్టీగా, స్వీట్ గా ఉంటుంది. దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో చేసుకుని తింటారు. అలాగే, ఈ పాయసం త్వరగా జీర్ణమవుతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 29, 2026 | 9:38 AM

Share
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు సగ్గుబియ్యం,  అర కప్పు సేమియా, మూడు కప్పుల పాలు , 300 గ్రాముల తురిమిన బెల్లం, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు ,  6 కిస్ మిస్ లు, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు సగ్గుబియ్యం, అర కప్పు సేమియా, మూడు కప్పుల పాలు , 300 గ్రాముల తురిమిన బెల్లం, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు , 6 కిస్ మిస్ లు, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

1 / 5
ముందుగా గ్యాస్ స్టవ్ లేదా కట్టెల పొయ్యి వెలిగించి పాన్ దాని మీద పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే, బెల్లం లేదా పంచదారను  ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ముందుగా గ్యాస్ స్టవ్ లేదా కట్టెల పొయ్యి వెలిగించి పాన్ దాని మీద పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే, బెల్లం లేదా పంచదారను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

2 / 5
పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి  సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

3 / 5
పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి  సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

4 / 5
సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి.  ఇలా చేస్తే  అవి రుచిగా ఉంటాయి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు, జీడీపప్పులు కూడా వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం, పాయసం రెడీ.

సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా చేస్తే అవి రుచిగా ఉంటాయి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు, జీడీపప్పులు కూడా వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం, పాయసం రెడీ.

5 / 5
Follow Us
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!