Pulwama Attack: పుల్వామా అమర వీరుల కుటుంబీకులకు ఎంత పరిహారం ఇచ్చారంటే ?
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటంబాలకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్లు పరిహారం అందజేసినట్లు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్లో తెలిపారు. 2019లో పుల్వామా వద్ద జరిగిన దాడిలో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
