వీరు మట్టి ముట్టుకున్న బంగారమే.. దసర తర్వాత వీరి జాతకం అద్భుతం!
జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో, అక్టోబర్ నెలలో గ్రహాల కలయిక వలన మూడు రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన మూడు రాశుల వారు మట్టి ముట్టుకున్నా బంగారమే అవుతుందంట

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5