Edible oil price: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు

Updated on: May 22, 2026 | 1:22 PM

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమైంది. ఈ యుద్ధం వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగడంతోపాటు ఇప్పుడు వంట నూనె కూడా ఖరీదైపోయింది..

1 / 5
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమైంది. ఈ యుద్ధం వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగడంతోపాటు ఇప్పుడు వంట నూనె కూడా ఖరీదైపోయింది.

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమైంది. ఈ యుద్ధం వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు పెరగడంతోపాటు ఇప్పుడు వంట నూనె కూడా ఖరీదైపోయింది.

2 / 5
గత రెండు నెలల్లో వంట నూనె ధర కిలోకు రూ. 10 నుంచి 15 వరకు పెరిగింది. పామాయిల్ విదేశాల నుండి వస్తుంది. దాని ధర కూడా పెరిగింది. ప్రస్తుతం ఇది పెళ్లిళ్ల సీజన్. నూనె ధర పెరిగడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల మార్కెట్‌లో వీటి అమ్మాకాల్లో ఎలాంటి జోరు కనినించడం లేదు.

గత రెండు నెలల్లో వంట నూనె ధర కిలోకు రూ. 10 నుంచి 15 వరకు పెరిగింది. పామాయిల్ విదేశాల నుండి వస్తుంది. దాని ధర కూడా పెరిగింది. ప్రస్తుతం ఇది పెళ్లిళ్ల సీజన్. నూనె ధర పెరిగడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల మార్కెట్‌లో వీటి అమ్మాకాల్లో ఎలాంటి జోరు కనినించడం లేదు.

3 / 5
ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే త్వరలోనే వంట నూనెల ధరలు మారింత పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ధరల పెరుగుదల సంభవిస్తే సామాన్యుడు ఆర్ధిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే త్వరలోనే వంట నూనెల ధరలు మారింత పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ధరల పెరుగుదల సంభవిస్తే సామాన్యుడు ఆర్ధిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.

4 / 5
గతంలో కొందరు అవిసె, ఆవ నూనెలను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవారు. కానీ ఇప్పుడు నూనెను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

గతంలో కొందరు అవిసె, ఆవ నూనెలను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవారు. కానీ ఇప్పుడు నూనెను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

5 / 5
మరోవైపు భవిష్యత్తులో చమురు ధర పెరిగితే, సామాన్యుడి జేబుకు మరింత గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. సామాన్యుడు లీటరుకు దాదాపు రూ.200 వరకు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు భవిష్యత్తులో చమురు ధర పెరిగితే, సామాన్యుడి జేబుకు మరింత గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. సామాన్యుడు లీటరుకు దాదాపు రూ.200 వరకు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Follow Us