28 ఫోర్లు, 2 సిక్సర్లు.. తృటిలో డబుల్ సెంచరీ మిస్.. 4 మ్యాచ్ల్లో 4 శతకాలతో భారత ప్లేయర్ దూకుడు..
ఈ ఏడాది ప్రారంభంలో అండర్-19 ప్రపంచకప్లో భారత్ను ఛాంపియన్గా నిలిపిన తర్వాత, యువ కెప్టెన్ యశ్ ధుల్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ కొట్టాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
