WPL Auction: డబ్ల్యూపీఎల్ తొలి వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. టాప్ 5 ప్లేయర్స్ వీరే!

ముంబై వేదికగా జరిగిన తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలం బంపర్ హిట్ కొట్టింది. మొత్తం 87 ఆటగాళ్లు ఈ ఆక్షన్‌లో అమ్ముడుపోగా.. ఇందులో 47 మంది భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు.

|

Updated on: Feb 14, 2023 | 9:55 AM

WPL Auction: డబ్ల్యూపీఎల్ తొలి వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. టాప్ 5 ప్లేయర్స్ వీరే!

1 / 7
స్మృతి మందాన:   ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

స్మృతి మందాన: ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

2 / 7
దీప్తి శర్మ:    ఈ టీమ్ ఇండియా ఆల్ రౌండర్‌ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు దీప్తి శర్మను సొంతం చేసుకుంది.

దీప్తి శర్మ: ఈ టీమ్ ఇండియా ఆల్ రౌండర్‌ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు దీప్తి శర్మను సొంతం చేసుకుంది.

3 / 7
జెమీమా రోడ్రిగ్జ్:   టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

జెమీమా రోడ్రిగ్జ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

4 / 7
షెఫాలీ వర్మ:   తుఫాన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా నిలిచే ఈ లేడీ సెహ్వాగ్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

షెఫాలీ వర్మ: తుఫాన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా నిలిచే ఈ లేడీ సెహ్వాగ్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

5 / 7
పూజా వస్త్రాకర్:   ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.

పూజా వస్త్రాకర్: ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.

6 / 7
అలాగే రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లకు(ఆర్‌సీబీ), హార్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లకు(ముంబై), రేణుక సింగ్ - రూ. 1.5 కోట్లకు(ఆర్‌సీబీ), యస్టిక భాటియా - రూ. 1.5 కోట్లకు(ముంబై), దేవిక వైద్య - రూ. 1.4 కోట్లకు( యూపీ వారియర్స్) దక్కించుకున్నాయి.

అలాగే రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లకు(ఆర్‌సీబీ), హార్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లకు(ముంబై), రేణుక సింగ్ - రూ. 1.5 కోట్లకు(ఆర్‌సీబీ), యస్టిక భాటియా - రూ. 1.5 కోట్లకు(ముంబై), దేవిక వైద్య - రూ. 1.4 కోట్లకు( యూపీ వారియర్స్) దక్కించుకున్నాయి.

7 / 7
Follow us
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..