Rohit Sharma: మిస్టర్ కూల్ రికార్డును సమం చేసిన హిట్మ్యాన్.. చరిత్ర లిఖించేందుకు మరో అడుగు దూరంలో..
Rohit Sharma Records: ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ కొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్థాన్తో జరిగే చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్గా అవతరిస్తాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా తరపున యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63) అర్ధ సెంచరీలతో రాణించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
