Team India: ఈ విజయం భావి తరాలకు స్ఫూర్తి.. ప్రపంచ ఛాంపియన్లకు ప్రధాని మోడీ అభినందనలు.. బీసీసీఐ భారీ నజరానా
దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది.
Most Read Stories