IPL 2023: ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు.. ఓపెనర్గా వచ్చి చివరి ప్లేయర్ వరకు క్రీజులోనే..
IPL 2023: హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హోమ్ టీమ్ 8 వికెట్ల తేడాతో.. టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయంగా 99 చేశాడు.
Most Read Stories