AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs West Indies: 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జడ్డూ.. లిస్టులో ఎవరున్నారో తెలుసా?

Ravindra Jadeja Records: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.

Venkata Chari
|

Updated on: Jul 28, 2023 | 6:47 AM

Share
India Vs West Indies: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లతో జడేజా 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

India Vs West Indies: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లతో జడేజా 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

1 / 6
ఈ 3 వికెట్లతో వెస్టిండీస్‌పై వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.

ఈ 3 వికెట్లతో వెస్టిండీస్‌పై వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.

2 / 6
గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై 42 మ్యాచ్‌లు ఆడిన కపిల్ దేవ్ 43 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై 42 మ్యాచ్‌లు ఆడిన కపిల్ దేవ్ 43 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

3 / 6
వెస్టిండీస్‌తో జరిగిన 26 వన్డే మ్యాచ్‌లలో అనిల్ కుంబ్లే 41 వికెట్లు తీసి ఈ రికార్డు జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన 26 వన్డే మ్యాచ్‌లలో అనిల్ కుంబ్లే 41 వికెట్లు తీసి ఈ రికార్డు జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు.

4 / 6
వెస్టిండీస్‌పై  రవీంద్ర జడేజా 30 వన్డేల్లో 44 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో 30 ఏళ్లుగా కపిల్ దేవ్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును జడేజా సొంతం చేసుకున్నాడు.

వెస్టిండీస్‌పై రవీంద్ర జడేజా 30 వన్డేల్లో 44 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో 30 ఏళ్లుగా కపిల్ దేవ్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును జడేజా సొంతం చేసుకున్నాడు.

5 / 6
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు), రవీంద్ర జడేజా (3 వికెట్లు) స్పిన్ ధాటికి తడబడటంతో వెస్టిండీస్ జట్టు 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు), రవీంద్ర జడేజా (3 వికెట్లు) స్పిన్ ధాటికి తడబడటంతో వెస్టిండీస్ జట్టు 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది.

6 / 6