IND vs ENG: అలాంటి పిచ్లు తయారుచేస్తే.. భారత్కే నష్టం: టెస్ట్ సిరీస్కు ముందే హీట్ పెంచిన ఇంగ్లండ్ ప్లేయర్
India vs England Test Series: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు జనవరిలో భారత్లో పర్యటించి ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్కు ముందు, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో భారత బౌలింగ్, పిచ్లపై కీలక ప్రకటన చేశాడు. దీంతో టెస్ట్ సిరీస్కు ముందే తన మాటలతో హీట్ పెంచేశాడు. దీంతో ఇటువైపు నుంచి కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 5 టెస్టుల్ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




