AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anderson Tendulkar Trophy: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొత్త ట్రోఫీ.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

ఈ నెల 20 నుంచి భారత్‌ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు క్రికెట్ సిరీస్‌ కోసం బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా కొత్త ట్రోఫీ ప్రారంభించాయి. ఈ ట్రోఫీకి ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. వీరిద్దరూ టెస్టు క్రికెట్‌లో అసాధారణ కృషి చేసినందుకు గాను ఈ ట్రోఫీకి వారి పేరును పెట్టినట్టు బీసీసీఐ, ఈసీబీ తెలిపారు. ఈ ట్రోఫీని జూన్ 19, గురువారం లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అయితే దీని ప్రత్యేక ఏమిటో తెలుసుకుందాం పదండి..

Anand T
|

Updated on: Jun 20, 2025 | 1:57 AM

Share
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్‌ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్‌ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు.

1 / 5
ఈ కొత్త ట్రోఫీని గురువారం జూన్ 19, 2025న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ ఇద్దరూ కలిసి ఆవిష్కరించారు

ఈ కొత్త ట్రోఫీని గురువారం జూన్ 19, 2025న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ ఇద్దరూ కలిసి ఆవిష్కరించారు

2 / 5
ఈ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటంటే, ఆండర్సన్ బౌలింగ్ యాక్షన్, అండర్సన్‌ వేసిన బంతిని సచిన్ డ్రైవ్‌ చేస్తున్న చిత్రం దానిపై చెక్కబడి ఉన్నాయి

ఈ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటంటే, ఆండర్సన్ బౌలింగ్ యాక్షన్, అండర్సన్‌ వేసిన బంతిని సచిన్ డ్రైవ్‌ చేస్తున్న చిత్రం దానిపై చెక్కబడి ఉన్నాయి

3 / 5
ఈ కొత్త ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ట్రోఫీలో సచిన్, ఆండర్సన్ సంతకం కూడా ఉంది. ఈ ట్రోఫీపై భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందజేస్తామని రాసి ఉంది.

ఈ కొత్త ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ట్రోఫీలో సచిన్, ఆండర్సన్ సంతకం కూడా ఉంది. ఈ ట్రోఫీపై భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందజేస్తామని రాసి ఉంది.

4 / 5
గతంలో ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో 'పటౌడీ ట్రోఫీ'గా, భారత్‌లో 'ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ'గా పిలిచేవారు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో విజయం సాధించిన వారికి ఈ ట్రోఫిని అందించేవారు. కానీ ఇప్పుడు గెలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ పతకం మాత్రయే ఇవ్వబడుతుంది.

గతంలో ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో 'పటౌడీ ట్రోఫీ'గా, భారత్‌లో 'ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ'గా పిలిచేవారు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో విజయం సాధించిన వారికి ఈ ట్రోఫిని అందించేవారు. కానీ ఇప్పుడు గెలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ పతకం మాత్రయే ఇవ్వబడుతుంది.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?