2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా నటి నభా నటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.
అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు.
దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు.ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో సినిమాలు తగ్గించింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ రేంజ్ లో హిట్ మాత్రం అందుకోలేక పోయింది.
దాంతో నభానటేష్ కు అవకాశాలు సన్నగిల్లాయి.ప్పుడు పూర్తిగా కోలుకున్న నభా నటేష్ సినిమా అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.