AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్‌ మీడియాకు దూరంగా రాకింగ్‌ స్టార్‌ యశ్‌ సతీమణి.. కారణమేంటో చెప్పిన రాధిక

కేజీఎఫ్‌ ఫేమ్‌, రాకింగ్ స్టార్‌ యశ్‌ సతీమణి రాధికా పండిట్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. నిత్యం తన భర్త, పిల్లల ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునేది.

Basha Shek
|

Updated on: Feb 13, 2023 | 8:26 PM

Share
కేజీఎఫ్‌ ఫేమ్‌, రాకింగ్ స్టార్‌ యశ్‌ సతీమణి రాధికా పండిట్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. నిత్యం తన భర్త, పిల్లల ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునేది.

కేజీఎఫ్‌ ఫేమ్‌, రాకింగ్ స్టార్‌ యశ్‌ సతీమణి రాధికా పండిట్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. నిత్యం తన భర్త, పిల్లల ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునేది.

1 / 5
అయితే, రాధికా పండిట్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈక్రమంలో తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్నిబయటపెట్టిందామె.

అయితే, రాధికా పండిట్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈక్రమంలో తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్నిబయటపెట్టిందామె.

2 / 5
రాధికా పండిట్ తన బంధువుల పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు.

రాధికా పండిట్ తన బంధువుల పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు.

3 / 5
రాధిక పండిట్ చాలా రోజుల తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 12) కొత్త ఫోటోను షేర్ చేసారు. తాను సరదాగా దిగిన సెల్ఫీలు పంచుకుంటూ తాను సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నానో వివరించింది.

రాధిక పండిట్ చాలా రోజుల తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 12) కొత్త ఫోటోను షేర్ చేసారు. తాను సరదాగా దిగిన సెల్ఫీలు పంచుకుంటూ తాను సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నానో వివరించింది.

4 / 5
రాధికా పండిట్ ఇటీవలి తన కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఆమె మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ కావాలని కోరుతున్నారు.

రాధికా పండిట్ ఇటీవలి తన కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఆమె మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ కావాలని కోరుతున్నారు.

5 / 5
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!