
కీర్తి సురేష్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..

మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈమూవీతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం మారిపోయింది. దీంతో తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో కనిపించి మెస్మరైజ్ చేసింది.

అయితే సినిమాల గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది కీర్తి..

అయితే ఇప్పటికే తమ కూతురి పెళ్లి, ప్రేమ గురించి కీర్తి తల్లిదండ్రలు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా కీర్తి భోళా శంకర్ సినిమానే కాకుండా.. కీర్తి తమిళంలో మామన్నన్ చిత్రంలో నటించింది.