
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్.

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్పై కూడా కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.

ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పార్ట్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీక్వెల్లో హృతిక్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్.

కేజీఎఫ్తో పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, తరువాత సలార్తో మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేశారు.

అన్నీ కుదిర్తే 2026లో నెల్సన్, ఎన్టీఆర్ కాంబో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పనిలేకుండా దర్శకులందర్నీ ఒకే లైన్లోకి తీసుకొస్తున్నారు తారక్.

కేజీఎఫ్ సక్సెస్తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్ అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాను అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ను నెక్ట్స్ లెవల్లో ప్రజెంట్ చేసి మరోసారి వావ్ అనిపించారు.

ఇప్పుడు షారూఖ్ ఎంట్రీ కూడా ఉంటుందన్న న్యూస్ రావటంతో వార్ 2 మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అయితే టైగర్ 3 విషయంలో షారూఖ్ గెస్ట్ రోల్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. మరి వార్ 2కి అయినా హెల్ప్ అవుతుందేమో చూడాలి.