PM Kisan: పీఎం కిసాన్ 18వ విడత ఇంకా అందలేదా? ఇలా ఫిర్యాదు చేయండి!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 17వ విడత అందుకున్న రైతులు.. ఇప్పుడు 18వ విడత అందుకుంటున్నారు. రైతుల ఖాతాల్లో రూ.2000 డిపాజిట్ అవుతున్నాయి. అందులో రూ.9.4 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ కాగా, రూ.20 వేల కోట్లు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
