Akshay Tritiya: అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం, వెండి ధరలపై కేంద్రం బిగ్ డెసిషన్.. పసిడి దిగివస్తుందా!
Akshay Tritiya: అక్షయ తృతీయకు ముందే కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి మార్కెట్కు సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో కేంద్రం దిగుమతులకు అనుమతులు అలాగే అటు బులియన్ వ్యాపారులకు, ఇటు పసిడి ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చినట్టైంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
