కొన్ని సార్లు ఆహారం అజీర్ణం వల్ల గొంతు-ఛాతీలో చికాకు వేధిస్తుంది. యిల్-స్పైసీ ఫుడ్ తీసుకోవడం, ధూమపానం, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. రాత్రిపూట భోజనం మానివేసినా, రెండు భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్నా, ఎక్కువ శీతల పానీయాలు, టీ-కాఫీలు అధికంగా తీసుకున్నా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఎక్కువ కాలం ఉంటే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.