అమ్మకు ప్రేమతో.. తల్లి జ్ఞాపకార్థం తాజ్ మహాల్ నిర్మించిన కొడుకు..
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ప్రేమకు చిహ్నంగా అద్భుతమైన తాజ్ మహల్ను నిర్మించాడు. ఈ స్మారక చిహ్నం ప్రపంచ ఖ్యాతిని పొందిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన తల్లిపై ప్రేమతో తాజ్మహల్ను తలపించే భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ఈ స్మారకం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
